News
ys jagan, అందర్నీ ఆంధ్రాకు ఆహ్వానిస్తున్నా.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుపై సీఎం జగన్ అప్డేట్ – cm ys jagan mohan reddy welcome to people for ap global investors summit
మరోవైపు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. ‘‘విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ వైవిద్యం, చైతన్యాన్ని ఆస్వాదించండి. అందరినీ కలిసేందుకు ఎదురు చూస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.