News
vasantha krishna prasad, మైలవరం జిలేబీ దేవినేని ఉమా.. వైసీపీ ఎమ్మెల్యే వసంత సెటైర్లు – ysrcp mla vasantha krishna prasad satires on devineni uma
మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. దేవినేని ఉమా అనే వ్యక్తి మైలవరం జిలేజీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తమ హయాంలో జల జీవన్ మిషన్తో ఇంటింటికి నీటి కుళాయిని ఇస్తున్నామని ఎమ్మెల్యే వసంత తెలిపారు. మైలవరంలో పదేళ్లు శాసనసభ్యునిగా ఉండి పట్టాలు ఇవ్వడం చేతగాని దద్దమ్మ దేవినేని ఉమా అని ఎద్దేవా చేశారు. ఇక, మైలవరం అయ్యప్ప నగర్ పేరు మార్చాలని ఆలోచన వచ్చినా.. చెప్పు తెగుద్ది అంటూ దేవినేని ఉమాకు ఎమ్మెల్యే వసంత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
సమీప నగరాల వార్తలు
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.