News
payyavula keshav, డేటా చౌర్యం చేస్తోంది వైసీపీ ప్రభుత్వమే.. విచారణ కోరే దమ్ముందా: పయ్యావుల – tdp mla payyavula keshav comments on data theft issue
వైసీపీ ప్రభుత్వమే డేటా చౌర్యం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. జగన్ సర్కారుకు దమ్ముంటే దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడు ఇంటింటికీ వాలంటీర్లను పంపించి ఆధార్ కార్డులు తీసుకుంటూ.. వైసీపీ ప్రభుత్వమే డేటా చౌర్యం చేస్తోందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. జగన్ సర్కారు వచ్చిన తర్వాత జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని.. దమ్ముంటే ఈ కేసు విచారణ కూడా సుప్రీం కోర్టుకు ఇవ్వాలని పయ్యావుల కేశవ్ సవాల్ చేశారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.